రన్నింగ్‌లో ఊడిన బస్సు చక్రం (వీడియో)

51చూసినవారు
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. పళని బస్టాండ్ నుంచి 30 మంది ప్రయాణికులతో ఓ ప్రభుత్వ బస్సు వేప్పనవలసు బయల్దేరింది. అకస్మాత్తుగా రన్నింగ్ బస్సుకు చెందిన చక్రం ఊటి పెద్ద కాలువలో పడింది. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేశారు. డ్రైవర్ చాలా నేర్పుతో వ్యవహరించి బస్సును పక్కకు ఆపాడు. సురక్షితంగా బయటపడడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్