టీమిండియా
టీ20 వరల్డ్ కప్ హీరోపై కేసు నమోదైంది. హర్యానాలోని హిసార్ కు చెందిన ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మపై కేసు నమోదుచేశాడు. జోగిందర్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. ఒక వ్యక్తి ఈ నెల 1న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్తి విషయంలో వివాదం జరిగింది. ఈ వివాదంలో జోగిందర్ ప్రమేయం ఉందనీ, అతనిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.