తిరువూరు సభకు కేశినేని నానికి ఆహ్వానం

66చూసినవారు
తిరువూరు సభకు కేశినేని నానికి ఆహ్వానం
కృష్ణా జిల్లాలో ఆదివారం జరిగే తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభకు విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఆహ్వానించామని టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు గౌరవిస్తామని అన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్