రేపు ఆ రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

56చూసినవారు
రేపు ఆ రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. రా కదలిరా సభలకు ఆయన హాజరు కానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, పశ్చిమ గోదావరిలో ఆచంట-మార్టేరు రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి. ఉదయం 11:30కి తిరువూరులో సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆచంట సభలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్