సెప్టెంబర్ 17thపై కేంద్రం సంచలన నిర్ణయం

72చూసినవారు
సెప్టెంబర్ 17thపై కేంద్రం సంచలన నిర్ణయం
సెప్టెంబర్ 17thపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరో 2రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్