బడ్జెట్‌పై కేంద్రాన్ని నిలదీస్తా : మమతాబెనర్జీ

82చూసినవారు
బడ్జెట్‌పై కేంద్రాన్ని నిలదీస్తా : మమతాబెనర్జీ
బడ్జెట్‌లో పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందని బెంగాల్‌ సీఎం మమతా అన్నారు. ఇదే విషయాన్ని శనివారం జరిగే నీతి అయోగ్‌ సమావేశంలో చెబుతానన్నారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి అయోగ్‌ సమావేశానికి హాజరవ్వడానికి మమతా నేడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నీతి అయోగ్‌ మీటింగ్‌లో వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. నా స్పీచ్‌ కాపీని కూడా ఇప్పటికే పంపించాను.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్