అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు

82చూసినవారు
అమరావతికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు
అమరావతి రాజధాని పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. గత తెదేపా హయాంలో దాదాపు 15 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు. ప్రస్తుతం సీఆర్డీఏ అధికారులు ఆ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని సంస్థలు తమకు కేటాయించిన స్థలాలను చూపించాలని కోరుతున్నాయి. రాజధానిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరికొన్ని సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్