కాంగ్రెస్ లోకి మండలి ఛైర్మన్ గుత్తా?

36429చూసినవారు
కాంగ్రెస్ లోకి మండలి ఛైర్మన్ గుత్తా?
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన BRSకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఇవాళ నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గుత్తాను కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. కాగా, మొదటగా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి.. ఆ తర్వాత గుత్తా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్.

సంబంధిత పోస్ట్