ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంబరాలు చేసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.