ఏపీ ఎన్నికల్లో విజయం సాధించడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదాం. అని పేర్కొంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.