కలకలం రేపుతోన్న కొత్త వైరస్

64చూసినవారు
కలకలం రేపుతోన్న కొత్త వైరస్
ప్రస్తుతం వర్షకాలం కావడంతో సాధారణంగా ఈ సీజన్‌లో దోమలు, పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దోమలు కుడితే వైరల్ ఫీవర్స్‌తో పాటు మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా దోమలు, రెక్క పురుగులు ద్వారా కొత్తగా చాందీపుర అనే వైరస్ సోకుంతుందట. ఇక ఈ వైరస్ ఇప్పటికే గుజరాత్‌లో నలుగురు పిల్లల్ని బలితీసుకుంది.

సంబంధిత పోస్ట్