పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడి అమ్ముతున్న చెన్నై వాసి (వీడియో)

66చూసినవారు
చెన్నైలో చికెన్ పకోడి అమ్ముతూనే పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. సదరు విద్యార్థిపై ఓ విదేశీయుడు చేసిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. "ఈ వీడియోలో ఆ కుర్రాడు విదేశీయుడి ఫోన్ తీసుకున్నప్పుడు.. తన ఫుడ్ స్టాల్ గురించి చూపిస్తున్నాడు అనుకున్నాడు. కానీ, ఆ కుర్రాడు తన రీసెర్చ్ పేపర్లను గర్వంగా చూపించాడు. యూనిక్ ఇండియన్" అంటూ ఆనంద్ కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్