యువకుల మధ్య ఘర్షణ.. గొంతులో కత్తి దింపాడు

64చూసినవారు
యువకుల మధ్య ఘర్షణ.. గొంతులో కత్తి దింపాడు
నిజామాబాద్‌ పట్టణంలోని అర్సపల్లి చౌరస్తాలో యువకులు ఘర్షణకు పాల్పడ్డారు. పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ వద్ద కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌ను అక్రమ్‌ అనే యువకుడు గొంతుపై పొడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్