డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు

53చూసినవారు
డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
"తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను." అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్