వాహనదారులకు బిగ్ అలర్ట్

59చూసినవారు
వాహనదారులకు బిగ్ అలర్ట్
ద్విచక్ర వాహనదారులకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ద్విచక్రవాహనం నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరంటూ ఆదేశించింది. హెల్మెట్ ధరించని పక్షంలో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో అనేక మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని.. హెల్మెట్ లేకపోవడం కూడా మరణాలకు కారణమంటూ హైకోర్టులో న్యాయవాది తాండవ యోగేశ్ పిటిషన్ వేశారు. దీనిపై తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్