అక్కడి నుంచే సీఎం నవీన్ పట్నాయక్ పోటీ

73చూసినవారు
అక్కడి నుంచే సీఎం నవీన్ పట్నాయక్ పోటీ
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బుధవారం ప్రకటించారు. సీఎం నవీన్ పట్నాయక్ కాంతాబంజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన గతంలో బిజేపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే ప్రస్తుతం కాంతాబంజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2019లో కాంతాబంజీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత పోస్ట్