బెంగళూరుకు చేరుకున్న సీఎం రేవంత్

51చూసినవారు
బెంగళూరుకు చేరుకున్న సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. శనివారం సాయంత్రం ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్ లో రోడ్డు షో నిర్వహించి మార్తనహళ్లిలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హోంగసాండ్ర కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఆయన రోడ్ షోలో పాల్గొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్