HYD బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి తిరుపతికి బయలుదేరారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరారు. మనవడి తలనీలాలు శ్రీవారికి సమర్పించేందుకు తిరుపతి వెళ్తున్నారు. రాత్రికి తిరుపతిలోనే బస చేసి బుధవారం హైదరాబాద్ రానున్నారు.