నేను నిర్దోషిని.. విచారణకు సిద్ధం: బ్రిజ్ భూషణ్

55చూసినవారు
నేను నిర్దోషిని.. విచారణకు సిద్ధం: బ్రిజ్ భూషణ్
మహిళా రెజ్లర్లపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తోసిపుచ్చారు. తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటికే చార్జిషీటు దాఖలైంది. కాగా, విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. అతడిని దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ఢిల్లీ పోలీసులపై ఉందన్నారు. ఆరోపణలతో తనకు ఎంపీ టికెట్ దక్కక పోయినా.. తన కుమారుడికి అవకాశం దక్కిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్