దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

56చూసినవారు
దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం 11గంటలకు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్