జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

264826చూసినవారు
జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
జిల్లాల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించిందని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ఉన్నత స్థాయి కమిషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సుప్రీం/హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన రెవెన్యూ ఉన్నతాధికారులతో కమిషన్ ఏర్పాటు చేసి, కమిషన్ సిఫారసుల మేరకు జిల్లాలను హేతుబద్ధీకరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్