రేపు డిల్లికి సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చ!

63చూసినవారు
రేపు డిల్లికి సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చ!
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైన పార్టీ పెద్దలు విశ్లేషిస్తారని సమాచారం.

సంబంధిత పోస్ట్