ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ

84చూసినవారు
ట్రైనీ IAS పూజ వ్యవహారంపై విచారణ కమిటీ
అధికారాలను దుర్వినియోగం చేసిన ట్రైనీ IAS పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ సమయంలో ఆమె సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 వారాల్లో తన నివేదికను సమర్పించనుంది. మరోవైపు వివాదం నేపథ్యంలో పుణేలోని పూజ ఇంటికెళ్లిన మీడియాపై ఆమె తల్లి చిందులు తొక్కారు. కెమెరామెన్లపై అరుస్తూ తోసేసిన వీడియోలు నెట్టింట వైరల్ మారాయి.

సంబంధిత పోస్ట్