ముగిసిన NDA కూటమి ఎంపీల సమావేశం

594చూసినవారు
ముగిసిన NDA కూటమి ఎంపీల సమావేశం
ఢిల్లీలో నిర్వహించిన NDA కూటమి ఎంపీల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీని NDA పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈరోజు సాయంత్రం మోదీతో కలిసి NDA ఎంపీలందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్