సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీరబ్

591చూసినవారు
సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీరబ్
ఏపీ నూతన సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని సీఎస్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎస్‌గా ఉన్న కె.ఎస్‌. జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన సీఎస్‌ నియామకం జరిగింది.

సంబంధిత పోస్ట్