హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుంది: బండి సంజయ్

64చూసినవారు
ఢిల్లీకి డబ్బులు పంపేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా మంచిదనుకోని మద్దతిచ్చినం.. కానీ ఇలా చేస్తారనుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ముందుకెళ్తుందని అనుకున్నాం.. కానీ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారనుకోలేదని అన్నారు. హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమించేందుకు సిద్ధమయ్యిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్