తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్

31787చూసినవారు
తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి ఎండీ. వాలివుల్లా సమీర్ ఎన్నికల బరిలో దిగనున్నారు.

సంబంధిత పోస్ట్