ఆవుని ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు (వీడియో)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆవు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. చౌరాసికి చెందిన భాద్సర్ నౌషాహ్రా గ్రామంలోని గోశాలలో చనిపోయిన ఆవుని ట్రాక్టర్‌తో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడేమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి వారిపై యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్