తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

66చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం స్వామివారిని 78,371 మంది భక్తులు దర్శించుకోగా 25,156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్