BREAKING: దంపతులు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

58చూసినవారు
BREAKING: దంపతులు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో దారుణం చోటు చేసుకుంది. తూములూరుకు చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పెరగడంతో దంపతులిద్దరూ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త చంద్రశేఖర్ మృతి చెందగా.. భార్య నాగలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్