టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ మూడుసార్లు లెఫ్టార్మ్ సీమర్లకు వికెట్లు సమర్పించుకున్నాడు. దీంతో నేటి ఆసీస్తో మ్యాచ్లో స్టార్క్ నుంచి ముప్పు పొంచి ఉంది. మైదానంలో ఎయిర్ దిశను వాడుకొని అతడు స్వింగ్ను రాబడితే హిట్మ్యాన్ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో సెయింట్ లూసియాలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో స్పిన్నర్లు 7.9 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయగా.. పేసర్లది 9.4గా ఉంది.