ప్రధాని ఎమర్జెన్సీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

64చూసినవారు
ప్రధాని ఎమర్జెన్సీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
దేశంలో విధించిన ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇంకా ఎంతకాలం దీనిపై మాట్లాడుతూ మీ పాలన సాగిస్తారు. మీరు దీనిపై 100 సార్లు మాట్లాడారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదు’’ అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్