రక్షణ కల్పించాలని రేవంత్‌రెడ్డికి దస్తగిరి విన్నపం

4455చూసినవారు
రక్షణ కల్పించాలని రేవంత్‌రెడ్డికి దస్తగిరి విన్నపం
జగన్‌ ప్రభుత్వం నాపై అక్రమంగా కిడ్నాప్‌ కేసు పెట్టి అరెస్టు చేసిందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌ షేక్‌ దస్తగిరి తెలిపారు. ’నాకు 2+2 గార్డులు, 2+2 గన్‌మెన్‌లు, 5+5 ఎస్కార్టు ఉంది. వారికి తెలియకుండా నేనెలా కిడ్నాప్‌ చేస్తాను? నా భద్రతా సిబ్బందిని బెదిరించి నాకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు తీసుకున్నారు‘ అని చెప్పాడు. జగన్‌ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి దస్తగిరి విన్నవించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్