అత్తపై కోడలు దాడి (వీడియో)

70చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. మదన్ మహల్‌లోని సుధామనగర్‌లో ఓ వృద్ధురాలి పోషణను ఆమె కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదు. ఏడాది కాలంగా ఆ వృద్ధ మహిళను వారు వేధిస్తున్నారు. ఇటీవల ఆమె తన కొడుకు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కోడలితో ఆమెకు వాగ్వాదం జరిగింది. కోపంలో అత్తపై కోడలు దాడి చేసింది. పలుమార్లు అత్తను ఆమె కొట్టింది. కొడుకు, కోడలి తీరుపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్