తగ్గుతూ వస్తున్న విద్యార్థుల సంఖ్య

52చూసినవారు
తగ్గుతూ వస్తున్న విద్యార్థుల సంఖ్య
2018-19 విద్యాసంవత్సరంలో 38.30లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. 2019-20 విద్యాసంవత్సరంలో 38.19లక్షల మంది విద్యార్ధులు చేరారు. కరోనా వల్ల 2021-21లో 43,42,874 మంది, 2021-22లో 45, 60,041 మంది విద్యార్ధులు చేరారు. ఆ రెండు సంవత్సరాలు మినహాయిస్తే ఆ తరువాత విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

సంబంధిత పోస్ట్