తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలసి బావిలో దూకిన తల్లి

194455చూసినవారు
తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో కలసి బావిలో దూకిన తల్లి
మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం వెంకటాపురానికి చెందిన ఆకుల లావణ్య, నిత్య తల్లీ కూతుళ్లు. కొన్నాళ్ల నుంచి వారి కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య, కూతురు నిత్య, కొడుకు ముఖేష్‌తో కలిసి ఇంటి సమీపంలోని బావిలో దూకారు. లావణ్య, నిత్య మృతి చెందగా.. కొడుకు ముఖేష్‌ను గ్రామస్థులు కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్