దిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి

82చూసినవారు
దిల్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిల్లీ చేరుకున్నారు. గత నాలుగు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో ఉన్నారు. గత రాత్రి నుంచి మంత్రి శ్రీధర్ బాబు దిల్లీలోనే ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్