ఇప్పటికే టాస్ ఆలస్యం.. మళ్ళీ వర్షం

67చూసినవారు
ఇప్పటికే టాస్ ఆలస్యం.. మళ్ళీ వర్షం
T20 WCలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ టాప్ ఆలస్యంగా వేయనున్నారు. వర్షం తగ్గినప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాసేపు వర్షం పడటం.. ఆగిపోవడం జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ చిన్నపాటి చినుకులు వచ్చేశాయి. దీంతో పిచ్‌పై కవర్లను మళ్లీ కప్పేశారు. ఇప్పటికే టాస్‌ ఆలస్యమైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్