కర్ఫ్యూ ఉన్నా కల్లోలమే.. మరో 43 మంది మృతి

51చూసినవారు
కర్ఫ్యూ ఉన్నా కల్లోలమే.. మరో 43 మంది మృతి
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు చల్లారడం లేదు. హింసాత్మక ఘటనలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, సైన్యాన్ని మోహరించినా ఫలితం కనిపించడం లేదు. ఘర్షణల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 43 మంది మరణించినట్లు స్థానిక టీవీ ఛానల్ వెల్లడించింది. గత మంగళవారం నుంచి మొదలైన ఆందోళనల్లో హింసవల్ల 103 మంది మరణించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్