ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్

57చూసినవారు
ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
1992 ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా తాను తీవ్ర భావోద్వేగానికి లోనైనట్టు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘‘అప్పటికి నాకు 11 ఏళ్లు. మ్యాచ్ చూసి ఆ రాత్రంతా నేను కన్నీరుమున్నీరయ్యాను. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని, భారత్‌కు ప్రపంచకప్ అందించాలని నిర్ణయించుకున్నాను. 1992 నేను చేసిన ప్రతిన 2011లో నెరవేరింది’’ అని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్