మీకు తెలుసా? ప్రతి ఒక్కరికీ రూ.5 వేల పెన్షన్

74చూసినవారు
మీకు తెలుసా? ప్రతి ఒక్కరికీ రూ.5 వేల పెన్షన్
అటల్ పెన్షన్ యోజన (APY) పథకం. ఇది పదవీ విరమణ తర్వాత మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. అసంఘటిత రంగంలోని వ్యక్తులను పదవీ విరమణ కోసం పొదుపు చేసేలా ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. 18- 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ వస్తుంది. తక్కువ వయసులో ఈ పథకంలో చేరితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

సంబంధిత పోస్ట్