బీజేపీ
పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎక్స్ వేదికగ
ా విమర్శలు చేశారు. తెలంగాణ అడిగింది పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా..
బీజేపీ ఇచ్చింది “గాడిద గుడ్డు”. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు. పదేండ్ల
మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు”.
అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.