నిద్రపోతూ డ్రైవింగ్.. ఘోరప్రమాదం (వీడియో)

1034చూసినవారు
ఢిల్లీ రాజౌరీ గార్డెన్‌లో తాజాగా ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోను పరిశీలిస్తే, బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు ధౌలా కువాన్ నుంచి రింగ్ రోడ్డులోని రాజా గార్డెన్ వైపు వెళ్తుండగా ఊహించని ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు మూసుకోగానే బస్సు నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్