బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కర్ణాటక సీఎం

56చూసినవారు
బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కర్ణాటక సీఎం
బీజేపీ ఈరోజు మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘2018లో కర్ణాటకలో బీజేపీ 600 వాగ్దానాలు చేసింది. కానీ వాటిలో 60 కూడా నెరవేర్చలేకపోయింది. బీజేపీ ఏనాడూ హామీలు నెరవేర్చలేదు. భవిష్యత్తులో కూడా అమలు చేయబోదు’ అన్ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్