నిన్న రాత్రి ఏపీ సీఎం జగన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తిరుపతి జిల్లా పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి రోజా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ దాడి చేయించారని ఆరోపించారు. ఈ విషయంలో ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.