బస్సును ఢీకొట్టిన డంపర్ లారీ (వీడియో)

185983చూసినవారు
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మానేర్ విక్రమ్‌గడ్ హైవేపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సును ఓ డంపర్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డంపర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్