రాజస్థాన్ లో భూకంపం

78చూసినవారు
రాజస్థాన్ లో భూకంపం
రాజస్థాన్ లోని సికర్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్