బాలిక గొంతు కోసి చంపిన పెంపుడు తల్లి

77చూసినవారు
బాలిక గొంతు కోసి చంపిన పెంపుడు తల్లి
ఆస్తి కోసం బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, లక్ష్మీపద్మావతికి పిల్లలు లేరు. దాంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె శాన్విరెడ్డిని దత్తత తీసుకున్నారు. ఇటీవల శాన్విరెడ్డి కన్న తల్లిదండ్రులు ఆస్తి కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో పెంపుడు తల్లి శాన్విరెడ్డిని గొంతు కోసి హత్య చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్