కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఈసీ షాక్

76చూసినవారు
కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఈసీ షాక్
యూపీలో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా పోటీకి దిగిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా.. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి వార్తల్లో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్