కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలనుకుంటే వారు నిత్యం జామపండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జామపండులో సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్ తగ్గుతుంది. జామపండులో ఉంటే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను దరిచేరనివ్వవు. గ్యాస్ సమస్యలకు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా డైట్లో జామపండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.